Home » COVID hospitals
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై కోవిడ్ టాస్క్ఫోర్స్ టీమ్స్ మెరుపు దాడులు నిర్వహించింది. కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను �
ఢిల్లీలోని కోవిడ్ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్, బెడ్ల కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. కేంద్రానికి లేఖ రాసింది.
ఏపీలో కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సే�
కరోనా వైద్యసేవలన్నీ మెట్రోలకే పరిమితం. అలాగని ఎక్కడ కరోనా సోకినా వాళ్లను సిటీలకు తీసుకెళ్లడమూ కష్టమే. దానికితోడు మెట్రీలన్నీ రెడ్ జోన్సే. అందుకే కేంద్రం కొత్తగా ఓ ఆలోచన చేసింది. ఏలాగూ రైల్వేలు ఇప్పట్లో పూర్తిగా నడవవు. చాలా బోగీలు ఖాళీగానే ఉ