Home » Covid Lockdown
కొవిడ్ లాక్డౌన్లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం �
వెస్ట్ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటర్ గా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే..ఇలా చేసి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రొమాన్స్ భావన కలిగే వారిలో ఎక్కువ మంది పురుషులు 80ఏళ్లు పైబడినవారే ఉన్నారట.. వీరంతా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా వంటి డ్రగ్స్ రికార్డు స్థాయిలో వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది.
ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపా�
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. తాజాగా..24 గంటల్లో 1,362కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 10. మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 568 యాక్టివ్ కేసులున్నాయి.
లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీస�
కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి,
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్... జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్డౌన్లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్. అంతేకాదు.. లాక్డౌన్ సడలిం�
చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ లాక్డౌన్ ను జూన్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆంక్షలు మే 31 వరకు అమలులో ఉంటాయి.