Home » Covid New Variant
చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెంది భయపెడుతోంది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
ఇజ్రాయెల్లో కొత్త కరోనా వేరియంట్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ..
దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తున్న క్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది.
: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు "ఒమిక్రాన్". కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసినట్లుగా చెప్పబడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్
వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్
దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల