Home » covid positive
Super-spreading’ Covid Strain Horror in Nellore district : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వణికిస్తోందో అందరికీ తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రజలను భయపెట్టింది. దీన్ని నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి. రేప�
Guruvayoor temple closed : కేరళ రాష్ట్రం, త్రిసూర్ లోని ప్రముఖ దేవాలయం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ముందు జాగ్రత్త చర్�
Using fake Covid-19 Report, trio adbucts man in ambulence in Bengaluru, Wife involved : బెంగుళూరు కు చెందిన వివాహిత మహిళ మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇల్లు కొనడం కోసం కూడ బెట్టిన డబ్బు కాజేయాటానికి ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఇందుకోసం మాంచి మాస్టర్ ప్లాన్ వ
Ahmed Patel Moved To ICU : కరోనా బారినపడిన సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను ఐసీయూకు తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో అహ్మద్ చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన పటేల్.. అక్టోబర్ 1 నుంచి ఇదే ఆస్పత్రిలో ట్రీట్ �
Coronavirus Official Symptoms : కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ సోకినట్టు అనవాళ్లు కనిపించడం లేదు. కరోనా సోకిందా లేదా అనేది కూడా అర్థంకాని పరిస్థితి. (Covid positive in lockdown) లాక్డౌన్ సమయంలో 86 శాతం కోవిడ్ బాధితుల్లో కరోనా వైరస్ అధికారిక లక్షణాలు కనిపి�
Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక�
COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాధి సోకితే..కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా అలానే కనిపిస్తోంది. రాష్ట్రంలో వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69,623 శాంపిల్స్ని ప
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతోంది.. కరోనా నుంచి కోలుకున్నవారికి కరోనా మళ్లీ వ్యాపిస్తోంది.. సాధారణంగా ఒకసారి కరోనా సోకితే వారిలో యాంటీబాడీస్ తయారవుతాయి.. కరోనా నుంచి కోలుకున్నవారిలో వైరస్ను తట్టుకునేలా యాంటీబాడీస�
బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు విశ�