-
Home » covid restrictions
covid restrictions
iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్
చైనాలోని ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీలో కోవిడ్ విజృంభిస్తోంది. అయితే, అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ్నుంచి గేట్లు, ఫెన్సింగ్ దూకి పారిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్
Face Mask: ఇకపై మాస్కులు తప్పనిసరి కాదు.. పండుగకు ముందు గుడ్ న్యూస్
గుడి పడ్వా పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఫేస్ మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం..
Flight Travelling: విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలించిన యూఏఈ, సింగపూర్
భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలిస్తూ యూఏఈ, సింగపూర్ దేశాలు పలు సూచనలు చేసాయి.
Kerala Covid Curfew : కేరళలో ఆదివారం లాక్డౌన్ ఎత్తివేత.. సాయంత్రం వరకు స్కూళ్లు, కాలేజీలు..
దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకూ కరోనా కేసులతో బిక్కుబిక్కుమని గడిపిన జనమంతా నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.
Parliament: సర్వం సిద్ధం.. జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొంది.
AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ.. అమల్లోకి వచ్చిన నిబంధనలు!
ఏపీలో నైట్ కర్ఫ్యూ.. అమల్లోకి వచ్చిన నిబంధనలు!
BJP Candle Rally : బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ…
ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో నిరసనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ క్యాండీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ క్యాండిల్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.
BJP Protest Rally : మారిన బీజేపీ నిరసన వేదిక.. శాంతి ర్యాలీ.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే?
ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షభగ్నం
Bengal : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు బంద్.. ఉ.10 నుంచి సా.5 వరకే షాపులు
సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి..
Maharashtra : ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా.. అసెంబ్లీలో 50 దాటిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.