Home » covid treatment
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా తీవ్ర సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రజలందరికీ కష్టాలు తెచ్చి పెట్టినా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రోగుల నుంచి దోచుకుంటూనే ఉన్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. దీంతో పలు ఆస్పత్రులపై తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. రోజు వారీ కేసుల నమోదును గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. మరో రెండు వారాలలో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్న
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని సదుపాయాలు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కోవిడ్ తో ఇబ్బంది పడుతూ విషమ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా, ఆరోగ్యంతో బయటకు వస్తామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు వైద్యులు, సిబ్బంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్గా పనిచేస్తాయని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్ను మరొకరు పాజిటివ్ రాగానే సొంతంగా వాడేస్తున్నా�
కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొంటున్న కేరళ.. మరో భారీ కార్యక్రమానికి రెడీ అయ్యింది. దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించనుంది. కొచ్చిలోని అంబలాముగల్లో దాదాపు వెయ్యి ఆక్సిజన్ పడకలతో కోవిడ్ ఫస్ట్లైన్ చికత్సా కేంద్రాన్ని ఏర
కరోనా కల్లోలంతో కేంద్రం ఎప్పటికప్పుడు విధివిధానాలను సవరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్యుహెచ్ఓ, వివిధ దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త మందులను కూడా వినియోగానికి తెస్తుంది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి.