Home » Covid Update
తెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది.
ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 23,18,751కి చేరింది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది. ఈరోజు 241 మంది కో
ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 69 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఇదే సమంయలో 139 మంది కోవిడ్ నుం
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
ఆంధప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్
తెలంగాణలో ఈరోజు కొత్తగా 482 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.