-
Home » Covid Update
Covid Update
TS Covid Update : తెలంగాణలో కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదు
April 10, 2022 / 09:12 PM ISTతెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది.
AP Covid Update : ఏపీలో కొత్తగా 8 కోవిడ్ కేసులు
April 8, 2022 / 06:31 PM ISTఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
AP Covid Update : ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు-46 కేసులు నమోదు
March 11, 2022 / 05:43 PM ISTఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 23,18,751కి చేరింది.
TS Covid Update : తెలంగాణలో కొత్తగా 91 మంది కోవిడ్ కేసులు నమోదు
March 8, 2022 / 09:05 PM ISTతెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది. ఈరోజు 241…
AP Covid Update : ఏపీలో కొత్తగా 69 కోవిడ్ కేసులు
March 8, 2022 / 06:08 PM ISTఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 69 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఇదే సమంయలో 139 మంది…
COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు
January 24, 2022 / 01:32 PM ISTకరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
AP Covid Update : ఏపీలో పెరిగిన కోవిడ్ కేసులు-కొత్తగా 840 మందికి కోవిడ్
January 7, 2022 / 04:23 PM ISTఆంధప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్…
TS Covid Update : తెలంగాణ కొత్తగా 482 కోవిడ్ కేసులు
January 3, 2022 / 09:06 PM ISTతెలంగాణలో ఈరోజు కొత్తగా 482 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
India Covid : 12 లక్షల మందికి పరీక్షలు…11 వేల కేసులు
November 10, 2021 / 10:18 AM ISTగత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India Corona : భారత్లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుంది – డబ్ల్యూహెచ్ఓ
August 25, 2021 / 12:50 PM ISTడబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.