-
Home » Covid Updates
Covid Updates
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు
దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు
AP Covid Update : ఏపీలో కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు.
Covid-19 : కేరళలో కొత్తగా 9,735 మందికి కరోనా పాజిటివ్
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Andhrapradesh : 24 గంటల్లో 2,224 కరోనా కేసులు, 31మంది మృతి
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
India Corona : దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 4లక్షలకు చేరువలో కేసులు, 3వేలకు పైగా మరణాలు
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24
Telangana Corona : తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 43 మరణాలు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
India Covid Updates: దేశంలో కరోనా సునామీ.. ఒక్కరోజే 3.52లక్షల కేసులు, 2వేల 812 మరణాలు
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది
గ్రేటర్లో కోవిడ్ విజృంభణ
గ్రేటర్లో కోవిడ్ విజృంభణ