Home » covid19
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 141 కేసులు నమోదవగా, తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి..
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసులు మళ్లీ తగ్గడం ఊరటనిచ్చే అంశం. మరోసారి 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలని మోదీ సూచించారు. కోవిడ్ పరిస్థితులపై..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువన కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.