Home » covid19
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఏపీని కూడా కలవరపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీహెచ్ చెప్పారు
ఈ వైరస్లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో.. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా..
ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో.. మాస్క్, భౌతికదూరం నిబంధన తప్పనిసరి..
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38వేల 023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా..
భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళనకు..