Home » covid19
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?
విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం చేపల మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించారు. చేపల విక్రయానికి అనుమతి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు అధికార
కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుక
కరోనా మరణం లేని ఓ రోజు
కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు... కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటిక
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
ఇవర్మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్మెక్టిన్ అనేది నోటి ద్వారా త
అయితే మాస్కు విషయంలో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఎన్95 మాస్కులను ఉతకొచ్చా? అనేది ఒక సందేహం. ఎన్95 మాస్కు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? అనే సందేహం అందరిలోనూ ఉ�
Jr NTR tests positive for Covid19: టాలీవుడ్ అగ్రనటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెెల్లడించారు ఎన్టీఆర్. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోండగా..�