Home » covid19
రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రైల్�
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దే�
తిప్పతీగ.. ఈ పేరు వినే ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ.. ఏదో పిచ్చి తీగ, ఎందుకూ పనికిరాదు అనుకుని లైట్ తీసుకుని ఉంటారు. కానీ, ఇకపై అలా అనుకోవడానికి వీల్లేదు. ఈ కరోనా సంక్షోభంలో దా�
ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియ
వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వ�
Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృత�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర�