Home » covid19
New symptoms of covid 19: కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టేస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా.. ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిపోతుంది. ఇదిలా ఉంటే సెకెండ్ వేవ్లో కొవిడ్ బాధితుల్లో కొత్త లక్�
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో 6వేలకుపైగా కేసులు �
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. �
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో గుండెలను తాకుతోంది. కరోనా బారిన పడ్డ ఓ తండ్రి అవస్థ చూసి తట్టుకోలేకపోయిన కుమారుడు చేసిన అభ్యర్థన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆసుపత్రిలో బెడ్ అన్నా ఇవ్వండి లేదా ఇంజక్షన్ ఇచ్చి మా నాన్నను చంపేయండి.. అంటూ కొ�
అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రస్తు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటమే కరోనా కేస�
వ్యాక్సిన్ కు బ్రేక్
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 �