Home » covid19
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులక�
కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతుందో
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అ
తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవి�
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.
కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
మనిషి వేటిని అయితే రక్షణ కవచాలు అంటున్నాడో, ఏవైతో తమ ప్రాణాలు కాపాడుతున్నాయో అని నమ్ముతున్నాడో.. ఇప్పుడవే.. ప్రాణాంతకంగా మారాయి. వాటి పాలిట మృత్యువులా మారాయి. వాటి ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా..