Home » covid19
తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్రతో కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది.
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్
ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు, షాకింగ్ నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. కరోనావైరస్ పై జరుగుతున్న పరిశోధనల్లో విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో మర
Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొం
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని పరీక్షలు...
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి థియేటర్లు మూసివేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. సినిమా థియేట�
ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది.
కరోనా వైరస్ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల�
కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. నరకం చూసింది.