Home » covid19
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో హర్యానాలో భయాందోళనలు కలిగే ఘటన జరిగింది. హర్యానాలో కరోనా పాజిటివ్ ఉన్న 13మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీంతో జైలు అధికారులతో పాటు బైట అధికారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ సోకిన 13 మంది
కరోనావైరస్ మహమ్మారి.. ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా, త్వరలో
థర్డ్ వేవ్లో టార్గెట్ పిల్లలేనా..!
కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతే�
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. జీవితాలను చిన్నాబిన్నం చేస్తోంది. అయిన వారిని దూరం చేస్తోంది. కళకళలాడాల్సిన ఇళ్లను బోసిపోయేలా చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ టీచర్ ఇంట్లో తీరని విషాదం నింపింది. నా�
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏ�
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృ
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం... టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్క�
కరోనా బాధితులు అందరికీ ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉందా? రెమిడెసివిర్ డ్రగ్ తో ప్రయోజనం ఉందా? సాధారణ మందులతో ఇంట్లోనే కరోనా నయం అవుతుందా? మాస్కు వేసుకుంటే కరోనా రాదా? నిపుణులు ఏమంటున్నారు?
కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా ల