covid19

    ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ కాబోతున్న జెఫ్ బెజోస్, ఆ తర్వాత ముకేష్ అంబానీ

    May 15, 2020 / 08:11 AM IST

    కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.

    endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు

    May 14, 2020 / 06:09 AM IST

    కరోనా వైరస్ ఎక్కడికీ పోదని,మన మధ్యే ఉండబోతుందని డబ్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ జే రేయాన్ తెలిపారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వస్తే ఈ మహమ్మారి తొందరగా అంతమైపోతుందని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. మనం సమర్థవంతంగా వాడుకోని.. ఎన్నో.ఖచ్చ�

    3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

    May 14, 2020 / 05:37 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�

    మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్

    May 11, 2020 / 11:56 AM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు,ఆంక్షల సడలిం�

    కమల్ నాథ్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయ్

    May 2, 2020 / 08:42 AM IST

    ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్‌నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.  అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర

    లాక్ డౌన్ 3.0 ప్రకటన తర్వాత…ట్వీట్ చేసిన మోడీ

    May 2, 2020 / 06:19 AM IST

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�

    టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్.. వైఎస్సార్ కాలనీలో టెన్షన్!

    April 29, 2020 / 01:01 PM IST

    కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు అయిన వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు తరలించా

    Corona Virus:గుడ్ న్యూస్: కరోనాను ఖతం చేసిన న్యూజిల్యాండ్

    April 29, 2020 / 12:31 PM IST

    అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్

    ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆర్డర్….ఆరోగ్యసేతులో డైలీ చెక్ తప్పనిసరి

    April 29, 2020 / 10:11 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�

    క్వారంటైన్ నుంచి తప్పించుకుని…17కి.మీ నడిచిన కరోనా పేషెంట్

    April 29, 2020 / 09:46 AM IST

    పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�

10TV Telugu News