Home » covid19
ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ
కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్త�
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు
కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో...రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజల
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా చేధించాల్సిన మిస్టరీ చాలానే ఉంది. కాగా కరోనా