Home » covid19
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కంటికి కనిపించని శత్రువుతో �
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�