Home » covid19
కరోనా వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కరోనా సోకింది అని చెప్పడానికే ఇవే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ప్రమాదం తప్పదు. అయితే కరోనా వైరస్ గురించి రోజ
:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల
వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్
సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు నూతన మంత్రులతో గవర్నర్ లాల�
ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్, ఢిల్లీలను కలిపే ప్రధాన రహదారిని మూసివేయడంతో ఇవాళ ఉదయం కొన్ని గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో…ఘజియాబాద్ జిల్లా కలెక్�
పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్
మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా