Home » Covishield vaccine
రూ.400 నుంచి రూ.300కి దిగొచ్చిన కొవిషీల్డ్
కర్ణాటక ప్రభుత్వం గురువారం కొవీషీల్డ్ వ్యాక్సిన్ కోటి డోసులను రూ.400కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించి..
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని సోమవారం కేంద్రం సవరించింది. ప్రస్తుతం..మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు.
కోవిషీల్డ్ టీకా రెండు డోస్ లు తీసుకున్నా..62 సంవత్సరాల వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది.
ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర మరింత తగ్గిపోయింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ గురువారం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ధరను మరోసారి తగ్గించాం. రేట్ మళ్లీ తగ్గించి డోస్ రూ.200కంటే తక్కువ చేశామని సెక్రటరీ చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న భారత్.. పలు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కు ఆయా దేశాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇటీవలే కెనడాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాల
Covishield vaccine భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోం రాష్ట్రంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(SMCH)లో నిల్వ ఉంచిన దాదాపు 1,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గడ్డ కట్టాయి. SMCHలోని వ్యాక్సిన్ స్�