CPI

    పొత్తుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న జనసేన

    March 12, 2019 / 02:24 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్‌ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇ

    లెక్క తేలేనా…… పొత్తు కుదిరేనా ?

    March 8, 2019 / 03:13 PM IST

    అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి.  రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వా

    ఎన్నికల కసరత్తు : ఈసీ అఖిల‌ప‌క్ష స‌మావేశం

    March 6, 2019 / 03:40 PM IST

    హైదరాబాద్: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యుల్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నందున రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అందుక‌నుగుణంగా  ఏర్పాట్లు చేస్తోంది. గ‌తంలో వ‌చ్చిన అనుభవాల‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌�

    కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

    March 6, 2019 / 11:22 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడ

    ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

    March 4, 2019 / 12:01 PM IST

    ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�

    గుంటూరులో యుద్ధం : మోడీ గో బ్యాక్ అంటూ ఆందోళనలు

    February 9, 2019 / 08:29 AM IST

    విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే  బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.  రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు  వెళతారు.  మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయ�

    అబద్దాలు చెప్పించారు: అఖిల పక్షానికి సీపీఐ దూరం

    January 30, 2019 / 10:30 AM IST

    విజయవాడ: గవర్నర్ ప్రసంగంలో ఒక్క కొత్త అంశం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి రామకృష్ణ  ఆరోపించారు. ఆయన ఈరోజు విజుయవాడలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ “చంద్రబాబు ఆరు నెలలుగా పదేపదే చెబుతున్నదే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు,రాష్ట్ర�

    హోదా పోరు: ఉండవల్లి ఆల్ పార్టీ మీట్

    January 28, 2019 / 01:46 PM IST

    విజయవాడ: ఏపికి ప్ర‌త్యేక హాదాతోపాటు విభ‌జ‌న హామీల అమ‌లు చెయ్యాల‌ని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వ‌హిస్తున్నారు. “ఏపి హ‌క్కుల కోసం పోరాటం” పేరుతో విజ‌య‌వాడ‌లో మంగళవారం ఉద‌యం ఈ స‌మావేశం జ‌రుగ�

    ఎన్నికలపై కసరత్తు : పవన్‌తో లెఫ్ట్ లీడర్లు

    January 25, 2019 / 10:26 AM IST

    విశాఖపట్టణం : రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేనానీ వ్యూహాలకు మరింత పదును పెంచారు. లెఫ్ట్ వారితోనే రైట్ అన్న పవర్ స్టార్..వారితో చర్చలను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా జనవరి 25వ తేదీ శుక్రవారం విశాఖలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు �

    రాయలసీమ బంద్ కు వామపక్షాలు పిలుపు

    December 28, 2018 / 05:43 AM IST

    కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి.

10TV Telugu News