CPI

    దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదు : చాడా వెంకట్ రెడ్డి

    December 6, 2019 / 12:25 PM IST

    దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.

    ఆసక్తికరంగా హుజూర్ నగర్ పాలిటిక్స్

    October 2, 2019 / 12:20 PM IST

    హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�

    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు : నారాయణ

    October 1, 2019 / 11:36 AM IST

    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేధాలు ఉన్నాయని తెలిపారు.

    బీజేపీ,కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్నిఏర్పాటు చేయలేరు: సురవరం

    May 16, 2019 / 09:52 AM IST

    హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ …పశ్చిమ బ�

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం : రామకృష్ణ

    May 12, 2019 / 11:32 AM IST

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్‌ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాల

    తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

    April 24, 2019 / 09:42 AM IST

    అమరావతి:  ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి  ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.  ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు : సురవరం

    April 14, 2019 / 01:23 PM IST

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్ని�

    ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి

    April 6, 2019 / 01:12 PM IST

    భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

    సీపీఐ జనసేనకు కటీఫ్ చెబుతుందా?

    March 24, 2019 / 06:29 AM IST

    జనసేన, వామపక్షాల కూటమిలో చీలిక వస్తుందా..? పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పొత్తులో భాగంగా విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ పేరును సీపీఐ �

    వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 04:14 PM IST

    వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్‌ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అ�

10TV Telugu News