Home » CPI
లేఖ విడుదల చేసిన సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ
ఈనాటికి కమ్యూనిస్టుల అవసరం ఉందని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని కూనంనేని సాంబశివరావు చెప్పారు.
సీపీఎం, సీపీఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం అభ్యర్థులను బలపర్చుకోవాలని ఆ ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి.
AP Congress: ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదన్న భావనలో కమ్యూనిస్టులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపై ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.
మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను..
ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందన్నారు.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.