-
Home » CPI
CPI
CPI: అసలు కాంగ్రెస్, సీపీఐకి ఎక్కడ చెడింది..?
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని..రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పొత్తుల రాజకీయం.. చివరకు ఎటువైపు?
మ్యాజిక్ ఫిగర్కు తక్కువ సీట్లు వస్తే.. అప్పుడు ఎవరు ఎవరితో జట్టు కడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్కు షాకిచ్చిన సీపీఐ.. రాష్ట్రమంతా ఒకలా.. మంచిర్యాలలో మరొకలా..
ఇదంతా గమనిస్తున్న జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి సీపీఐని బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
ట్రంప్ మరో హిట్లర్లా మారారు.. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు- డి.రాజా
పాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. మళ్లీ వలస పోయే పరిస్థితి తెచ్చారు- సీఎ రేవంత్
కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
దేశంలో ఈ వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయోచ్..! నిత్యావసరాల ధరలు కూడా..
ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.
పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే?
పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇకపై పని చేయాల్సి ఉంటుందని నారాయణ తెలిపారు.
సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..
హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జీవో 49 రద్దు చేయాలంటూ మావోయిస్టుల డిమాండ్
లేఖ విడుదల చేసిన సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ
డిసెంబరు నాటికి సీపీఐకి వందేళ్లు: కూనంనేని సాంబశివరావు
ఈనాటికి కమ్యూనిస్టుల అవసరం ఉందని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని కూనంనేని సాంబశివరావు చెప్పారు.