Home » cpi(m)
రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్�
తాను రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎంకు సవాల్ విసిరారు. లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నారు.
కరోనా జాగ్రత్తలతో మహాసభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సమావేశ ప్రాంగణంలో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ప్రతినిధులను సభలోకి అనుమతిస్తారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పిన్నరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �