Home » cricket
ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ ర�
కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అం
బంగ్లాదేశ్ జట్టు ప్రధాని కోచ్ డొమింగో రాజీనామా చేసినప్పటికీ పేస్ బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్తో సహా ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ తమ విధుల్లో ఉంటారని బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ జలాల్ యూనస్ చెప్పారు. డొమింగో రాజీనామాతో నూతన కోచ్ నియామక ప్ర�
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు.
ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బా�
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (47) కామెంటరీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెర్త్ లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచు మూడో ర�
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్చర్చ్ లోని హాగ్లీ ఓవల్ లో జరిగిన మూడో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. నేటి వన్డేను రద్దు చేశారు. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగ�
టీమిండియాలో రిషిబ్, సంజూ ఇద్దరూ నైపుణ్యత కలిగిన ఆటగాళ్లు. ఇద్దరూ వికెట్ కీపర్, బ్యాటర్లు. ఆటతీరులో ఎవరిస్టైల్ వారిదే. అయితే, పంత్ టెస్టుల్లో తనదైన రికార్డును సుస్థిరం చేసుకున్నాడు. కానీ, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఆమేరకు తన స్థానాన్ని సుస్థిరం చ�
బాగా రాణిస్తోన్న జట్టును ఇతర జట్లు అనుకరించడం సాధారణమేనని చెప్పాడు. ‘జట్టు నమూనా’ అంశం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోందని అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓ ఉత్తమ జట్టుగా ఉందని చెప్పాడు. జట్టు ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడంతో మోర్గాన్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపటి నుంచి సెమీఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. టీమిండియా బలంగా ఉండడంతో ఆ జట్టే కప్ గెలిచే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. తాజాగా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డి విల�