Home » cricket
గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఏడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా నవంబరు 10న తలపడనుంది. అలాగే, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ నవంబరు
బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? లేదా..! అయితే ఈ వీడియో చూడండి. తాజాగా ఒక బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. ఇలా చేసినా తప్పు కాదంటున్నారు నిపుణులు.
‘‘అభిమాన ఆటగాడిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారని నాకు తెలుసు.. వారి తీరు ప్రశంసనీయమేనని నేను భావిస్తాను. కానీ, ఈ వీడియో మాత్రం భయంకరం. ఈ వీడియో చూసి నా గోప్యత గురించి ఆలోచించి ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయాను. నా స�
భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-నెదర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద
బాబర్ అజాం మాట్లాడుతూ... ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా అదనంగా ఒత్తిడి ఉంటుంది. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు.. టాప్ ఆర్డర్ వికెట్లు కుప్పకూలినా ఒత్తిడిని జయించి ఆడతాడు. మ్యాచ్ జరుగుతున్న తీరునే మార్చేస్తాడు’’ అని చెప్
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి అఫ్గాన్ బ్యాట్స్ మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ పాదానికి తగలడంతో నొప్పితో వ
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి తాజాగా బీసీసీఐ అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవిని చేపట్టబోయేది ఎవరన్న అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ�
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు.