Home » cricket
అజారుద్దీన్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యమని చెప్పారు. తాము ఎలాంటి తప్పూ చేయలే�
అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచిం
భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఓ అమ్మాయి బహుమతి అందించింది. స్వయంగా గీసిన కోహ్లీ చిత్రాన్ని అతడికి ఇచ్చింది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. �
శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక�
మైదానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ప్రేక్షకులకు చూపుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక 23 పరుగులతో విజయ
ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపి�
‘సచిన్ టెండూల్కర్ నుంచి నేను ఓ విషయం నేర్చుకున్నాను. జట్టులో ఆడుతున్న సమయంలో సచిన్ జిమ్ లో 6-8 కిలోల కంటే ఎక్కువ బరువు ఎత్తడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. అధిక బరువు ఎందుకు ఎత్తట్లేవని అడిగాను. దానికి సచిన్ ఏమన్నాడో తెలుసా. తాను మ్యాచ్ ఆడాల్సి ఉందన
చాలా కాలంగా మెరుగైన ఆటతీరు కనబర్చలేకపోతుండడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఇటీవల అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచులో సెంచరీ సాధించడంతో ఖుషీ అవుతున్నాడు. తాజాగా, అతడు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన చిన్న నాటి
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా పాకిస్
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.