Home » cricket
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఐపీఎల్-2023 సీజన్కు గాను తమ జట్టు చీఫ్ కోచ్గా నియమితుడయ్యారని జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ప్రకటించింది. ఆ జట్టు చీఫ్ కోచ్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ క్
కొహ్లీ ఫాంపై విమర్శలు వస్తున్నాయని, అయితే, తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న విషయాన్ని అతడు గుర్తుంచుకోవాలని కపిల్ దేవ్ చెప్పారు. ప్రతి మ్యాచులోనూ అధిక పరుగులు సాధించడం ఏ ఆటగాడికీ సాధ్యం కాదని, అలాగే, ప్రతి మ్యాచులోనూ ఒక్క పరుగు కూడ�
కొంత కాలంగా టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కొహ్లీ మెరుగైన ఆటతీరు కనబర్చకపోతుండడంపై మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొహ్లీ ఆసియా కప్ లో ఆడుతున్న నేపథ్యంలో ఓ ఇంర్వ్యూలో హర్బజన్ సింగ్ మాట్లాడుతూ... ''విరాట్ కొహ్లీ తన కెరీ�
నేటి భారత్-పాక్ మ్యాచ్ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే త
తాను నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం 10 ఏళ్ళలో ఇదే తొలిసారని చెప్పాడు. మ్యాచులు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తన మనసు అంగీకరించడం లేదని కొందరు భావిస్తుండొచ్చని తెలిపాడు. ఇప్పుడు తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ, ప్రతి ఒ�
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కొహ్లీ రేపటితో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచు జర
యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్
త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
సూర్యకుమార్ చాలా శ్రమ పడ్డాడని, వీలైనంత బాగా ఆడే ప్రయత్నం చేశాడని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని హార్దిక్ పాండ్యా అన్నాడు.