Home » cricket
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్మెన్ �
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా నిర్వహించిన భారత్, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 9
''అధిక పరుగులు రాబట్టడం కష్టమేనని అనుకున్నాము. ఇక్కడ మొదట్లో భారీ షాట్లు కొట్టడం సులువైన విషయం ఏమీ కాదు. క్రీజులో నిలదొక్కుకుని భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. మొదటి 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన తీరును చూసి, ఈ మ్య�
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ట్రినిడాడ్లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (�
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో సాధన చేస్తూ బిజీబిజీగా కనపడ్డాడు. భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఆడలేదన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్ �
''శతకం పూర్తి చేస్తానని అనుకున్నాను. కానీ, వర్షం అనేది మన నియంత్రణలో ఉండదు కదా? ఆ సమయంలో వర్షం పడడంతో నేను చాలా నిరాశకు గురయ్యాను. మరో ఓవర్ ఆట జరగాల్సింది. నేను ఇదే ఆశించాను. నేను ఈ మూడు వన్డేల్లోనూ బాగానే ఆడాను. నా ప్రదర్శ�
ప్రస్తుతం శుభ్మన్ గిల్ 51, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులుగా ఉంది. అయితే. 24వ ఓవర్ ముగిశాక వర్షం పడడంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ వర్షం తగ్గితే ఆడే అవకాశం ఉంది.
మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా వచ్చారు. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్తో లారా కొద్దిసేపు మాట్లాడారు.
''రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు. అతడు దీనిపై దృష్టి పెడతాడని నేను అనుకుంటున్నాను. భారతీయ మార్కెట్ చాలా పెద్దది. రిషబ్ పంత్ చాలా బాగుంటాడు. మోడల్గా మారవచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. భారత్లో ఎవరైనా ఓ వ్యక్తి సూపర�