Home » cricket
టీమిండియా బ్యాట్స్మన్ రిషబ్ పంత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి తక్కువ ఓవర్లకే ఇంగ్లండ్ బౌలర్లకు భారత్ టాప్ ఆర్డర్ వికెట్లు సమర్పించుకున్నప్పటికీ రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకుని 113 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గ�
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటబడుతున్నారు. తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఇంగ్లండ్లో వాకింగ్ చేస్తుండగా అతడితో సెల్ఫీలు దిగే�
ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో ఆతిథ్య జట్టు 45.5 ఓవర్లకే కుప్పకూలింది. 259 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్రస్తుతం క్రీజులో జాసర్ రాయ్(24 పరుగులు)తో కలిసి బెన్ స్టోక్స్ (22 పరుగులు) ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు స్కోరు 7 ఓవర్లకు 47/2 గా ఉంది.
ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ (16) రాణించలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. రెండో వన్డేలో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 247 పరుగుల టీమిండియా ఛేదించలేకప�
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఈ టోర్నమెంటు జరుగుత�
వెస్టిండీస్తో త్వరలో ప్రారంభం కానున్న ఐదో మ్యాచుల టీ20 సిరీస్కు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నేడు జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ, బుమ్రా పేర్లు లేవు. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్కు జట్టులో చోటు దక్కింది. ర
''ఓవల్ మైదానం బౌన్స్కు అనుకూలిస్తుంది. అయితే, భారత బౌలర్లు చాలా చక్కగా బంతులు వేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా బుమ్రా అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్త�
భారత్-ఇంగ్లండ్ మధ్య మంగళవారం జరిగే తొలి వన్డేకు టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన మూడో టీ20లో కోహ్లీ తొడ పైభాగంలో గాయమైంది.
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కనపడి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విటర్లో పోస్ట్ చేశాయి.