Home » cricket
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌ�
తిరువళ్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలని ధోనీ అన్నారు.
టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెన్ వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు దిగాడంటే బౌలర్లకు హడలెత్తాల్సిందే. ఎక్కువగా ఓపెనర్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ తనదైనశైలిలో బౌలర్ల పై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేవారు. ఇక సెహ్వాగ్ కు సచిన్ త�
క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు �
ప్రస్తుతం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కి కెప్టెన్ గా నటుడు శ్రీకాంత్ ఉన్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ''క్రికెట్ అంటే మా అందరికీ చాలా.....
Watch IPL 2022 Live Matches : ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మెగా టోర్నీ మొదలుకాబోతోంది.
మన దేశంలో సినిమాకి, క్రికెట్ కి వీరాభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కలుస్తుంటాయి కూడా. గతంలో అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. కానీ గత కొన్ని..............
ఆసియా కప్ 2022 నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టీ20 ఫార్మాట్ లో నిర్వహించే..(Asia Cup 2022)
శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా.