Home » cricket
ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.
సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న మహారాష్ట్ర రంజీ కెప్టెన్..
సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్(1)ను కివీస్ బౌలర్ జేమీసన్ బౌల్డ్..
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 ర్యాంకింగ్స్ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తన మనసులో మాట బయటపెట్టాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని మోర్గాన్ అన్నాడు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్..
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.
దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(అబ్రహం బెంజమిన్ డివిలియర్స్) క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.