Home » cricket
భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా మరో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్లోనూ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్.
విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో కోహ్లి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.
వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా విండీస్ జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది.
2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్వెల్త్లో క్రికెట్కు చోటు దక్కింది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్.. వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ రెండో రోజు బుమ్రా సిక్సు హైలెట్ అయింది. సఫారీ ఫేసర్ రబాడ బౌలింగ్ లో సిక్సు బాదేశాడు.
టీమిండియా ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ న్యూ ఇయర్ వేడుకలను సెంచూరియాలోని ఓ హోటల్లో జరుపుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ వేడుకలకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో....
క్రికెట్ ప్రపంచంలో టర్బొనేటర్గా పేరొందిన హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో..