Home » cricket
కరోనా కారణంగా కొన్ని రోజులుగా ఐసోలేషన్లో ఉన్న రోహిత్ శర్మ కోలుకున్నాడు. అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్గా తేలింది. అంతేకాదు, రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. అతడితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ క
ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లీ 9, ఓల్లి పోప్ 10, జో రూట్ 31, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 178/6 గా ఉంది.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు తరలివచ్చారు. ఆట మధ్యలో వర్షం కారణంగా కొద్దిసేపు స్టేడియం బయటకు వచ్చారు. కొందరు వ్యక్తులు స్టేడియం బయట గొడుగుతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు.
ఒక ఫాస్ట్ బౌలర్ సారథిగా వ్యవహరించడం అంత సులభమైన విషయమేమీ కాదని ద్రవిడ్ తెలిపారు. తన బౌలింగ్పై దృష్టి పెట్టడమే కాకుండా, అతడు బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఫీల్డింగ్ను సెట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు అప్పగించారు. 35 ఏళ్ళ తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ కు టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు దక్కడం ఇదే మొదటిసారి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ టీమిండియా సారథి బాధ్యతల్లో కొన
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్�
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి, స్టేడియంలో అటూ ఇటూ కదులుతూ భా�
జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు.
ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.
నాటింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ ఓడి కివీస్ బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు కివీస్ భారీగా స్కోర్ సాధించింది. ఆట పూర్తయ్యే సమయానికి కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి�