Home » cricket
ఐపీఎల్లో ఆడటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురువుతున్నట్లు ప్రచారం జరిగే సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. అంత ఒత్తిడి అనిపిస్తే ఐపీఎల్లో ఆడటం మానేయాలని ఆయన సలహా ఇచ్చారు.
హర్ష భోగ్లేకు బెన్ స్టోక్స్ కౌంటర్
నిన్న హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సూర్య, కోహ్లీ మెరుపులు మెరిపించడం, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. టీమిండియాకు శుభాకాం
టికెట్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బేగంపేట మహిళా కానిస్టేబుల్ నవీన
ఎనిమిది మంది ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఉచితంగా మ్యాచ్ చూడడానికి వచ్చారు. తమకు టికెట్లు దొరకకపోయినప్పటికీ మైదానానికి వచ్చినందుకు ఆ ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేశారు. మైదానం వద్ద వారు పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి గ�
భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు అక్కడకు భారీగా తరలివెళ్లారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి క్రికెటర్లు హైదరాబాద్ లోని హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. హోటల్ తా
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు, టికెట్ల అమ్మకాల్లో గందరగోళం వంటి అంశాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అజారుద్ద�
కోహ్లీ అభిమానికి తీవ్ర అనారోగ్యం
జింఖానా మైదానంలో ఇవాళ టికెట్ విక్రయాలు పూర్తి అయ్యాయని అజారుద్దీన్ తెలిపారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు.
టికెట్ల అమ్మకాల విషయంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఈవెంట్ అయినా పారదర్శకంగా అవినీతిరహితంగా జరగాలన్నదే లక్ష్యమని తెలిపారు. టికెట్ల అమ్మకాల బా�