Home » Crime News
ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో దాచిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సాహిల్ గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో �
ఫిబ్రవరి 9న గెహ్లాట్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో గెహ్లాట్ తన మిత్రులతో కలిసి ఆడి పాడుతూ హాయిగా గడిపాడు. అనంతరం నిక్కీ యాదవ్ తో గెహ్లాట్ కు గొడవ జరిగింది. ఆమెను గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు. ఆ తదుపరి రోజ
ధాబా యజమాని, బాధిత యువతి సన్నిహితంగా ఉండేవారని, ఆమె హత్య కేసులో గహ్లోత్ ను అనుమానితుడిగా అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ఆ యువతితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూనే మరో అమ్మాయితో గహ్లోత్ పెళ్లి కుదుర్చుకున్నాడని చెప్పారు.
హతిన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యభర్తలు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎక్కువగా భర్త నైట్ డ్యూటీకి వెళ్తుంటాడు. స్థానికంగా ఉండే ఐదుగురు యువకులు ఫిబ్రవరి 4న రాత్రి మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డా�
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేర�
మైనర్ అమ్మాయిల వెంటపడుతూ వారి ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడు ఓ 17 ఏళ్ల బాలుడు. ప్రైవేటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో 14 ఏళ్ల ఓ అమ్మాయి తాను ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి తన తండ్రికి చెప్పిం�
హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ముగ్గురు దుండగులు కత్తులతో ఓ వ్యక్తి వెంటపడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళన�
ఓ అమ్మాయి కోసం కాలేజ్లో ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. విషయాన్ని గుర్తించిన 18 ఏళ్ల ఓ విద్యార్థి వారి మధ్యకు వెళ్లి.. వారి మధ్య నెలకొన్న గొడవ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న ఆ విద్యార్థిని �
హైదరాబాద్లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్మెంట్లో వీరు నివాసం ఉంటున్నారు. నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుజరాత్ వ్యాపారవేత్తకు గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిమధ్య పరిచయం పెరగడంతో.. న్యూడ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అయితే, వ్యాపారి న్యూడ్ వీడియోను అడ్డుపెట్టుకొని బెదిరించి డబ్బులు �