Home » Crime News
హతిన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యభర్తలు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎక్కువగా భర్త నైట్ డ్యూటీకి వెళ్తుంటాడు. స్థానికంగా ఉండే ఐదుగురు యువకులు ఫిబ్రవరి 4న రాత్రి మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డా�
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేర�
మైనర్ అమ్మాయిల వెంటపడుతూ వారి ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడు ఓ 17 ఏళ్ల బాలుడు. ప్రైవేటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో 14 ఏళ్ల ఓ అమ్మాయి తాను ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి తన తండ్రికి చెప్పిం�
హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ముగ్గురు దుండగులు కత్తులతో ఓ వ్యక్తి వెంటపడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళన�
ఓ అమ్మాయి కోసం కాలేజ్లో ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. విషయాన్ని గుర్తించిన 18 ఏళ్ల ఓ విద్యార్థి వారి మధ్యకు వెళ్లి.. వారి మధ్య నెలకొన్న గొడవ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న ఆ విద్యార్థిని �
హైదరాబాద్లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్మెంట్లో వీరు నివాసం ఉంటున్నారు. నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుజరాత్ వ్యాపారవేత్తకు గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిమధ్య పరిచయం పెరగడంతో.. న్యూడ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అయితే, వ్యాపారి న్యూడ్ వీడియోను అడ్డుపెట్టుకొని బెదిరించి డబ్బులు �
షాద్ నగర్ లో డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భిక్షపతిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ హత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
పంజాబ్లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. విచారణ జరిపిన పోలీసులు మహిళా ఎస్ఐతో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్టు చేశారు.