Home » Crime News
విద్యార్థిని పట్ల ఓ ఆటోడ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేసి ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొందరు యువకులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ యువకులకు అక్కడ నివాసం ఉండే పశుపతి నాథ్ సింగ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ చెప్పారు. దీంతో ఆ తండ్రీకొడుకులపైకి 17 మంది దూసుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు �
భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేశాడు ఓ శాడిస్టు భర్త. తాను చేసిన ఈ కుట్రలో తన భార్య చనిపోతే విద్యుదాఘాతంతో మృతి చెందిందని అందరినీ నమ్మించాలని అనుకున్నాడు. అయితే, ఆ తలుపును అతడి అత్త ముట్టుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘట�
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
‘నువ్వు నల్లగా ఉన్నావు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యను పదే పదే తిట్టేవాడు. ఈ మధ్య అతడి వేధింపులు మరింత పెరిగిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన భార్య తన భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేసింది. అంతేగాక, కసితీరా జననాంగాలను కోసింది. అనంతరం తన భర్తను �
ఏలూరులో పోలీసుల నిర్లక్ష్యం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి ..
రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.