Home » Crime News
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
‘నువ్వు నల్లగా ఉన్నావు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యను పదే పదే తిట్టేవాడు. ఈ మధ్య అతడి వేధింపులు మరింత పెరిగిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన భార్య తన భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేసింది. అంతేగాక, కసితీరా జననాంగాలను కోసింది. అనంతరం తన భర్తను �
ఏలూరులో పోలీసుల నిర్లక్ష్యం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి ..
రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
భర్త వేరే మహిళతో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య తట్టుకోలేకపోయింది. కనీసం పిల్లల బాగోగులు కూడా చూసుకోకుండా బాధ్యత మరచి ప్రవర్తిస్తున్న భర్తకు పలుసార్లు నచ్చజెప్పింది. అయినా మార్పురాకపోవటంతో క్షణికావేశంతో భర్త తలపై వేడినూన�
కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు జరిపిన కత్తిపోట్ల దాడిలో 10మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. నిందితులను డామియన్ శాండర్సన్ (31), మైల్స్ శాండర్సన్ (30)గా అనుమానిస్తూ పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. నిందితులకోసం గాలిస్తున్నారు. ప్రజ
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి మూడేళ్ల కొడుకు తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. పైగా పోలీసులకు తన కొడుకు కుర్చీలో నుంచి కిందపడి చనిపోయాడని ఫిర�