Home » Crime News
జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ చలానా కట్టాలని 45 నిమిషాలు కారును రోడ్డపైనే పోలీసులు నిలిపివేశారు. ఆస్పత్రికి వెళ్లాలని ఎంత వేడుకున్నా కని�
కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురంకు చెందిన 31ఏళ్ల యువకుడు చేతన్ ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు ఇద్దరు తరచూ కలుసుకుంటుండేవారు. ఈ క్రమంలో ప్రేయసి అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తరచూ కలుసుకోవటం.. ఆమె అడిగిందల్లా కొనివ్
కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.(Mahabubnagar Murder)
భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘట�
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయార�
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...
నా భర్త నీరజ్ ఏం తప్పుచేశాడని మా కజిన్ బ్రదర్ చంపాడు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అంటూ మృతుడు నీరజ్ భార్య సంజన ప్రశ్నించింది. నీరజ్ హత్యకు కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది. శనివారం...
: హైదరాబాద్లోని షాహినాథ్ గంజ్లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�
బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికారులు ప్రజల్లో