Home » Crime News
సరూర్నగర్లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి...
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..అడిగిన వెంటనే తనను సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు
నిఘా కళ్లుగప్పి ఎర్ర చందనం అక్రమ సాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి తరలించే ముఠాను కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు
స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఓ ఒంటరి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది
గోడలు బద్దలు కొడితే ఏమొస్తాయి ఇటుకలొస్తాయి. ఒకవేళ పాతకాలం నాటి గోడలైతే సున్నం వస్తుంది. కానీ ముంబయిలోని ఓ వ్యాపారి సంస్థ కార్యాలయంలో గోడలు బద్దలు కొడితే ఇటుకలు, సున్నంకు బదులు...
అనకాపల్లి పుష్ప ఘటన వివాహానికి ముందే జరిగితే, ఈ ఘటన వివాహం అయిన మూడు వారాలకు జరిగింది. బ్లేడ్ తో నవవధువు భర్త రాజు గొంతు కోసింది.
తాగుడుకి బానిసయినా ఓ యువకుడు..మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే హతమార్చాడు
హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరిలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయంలో పూజకోసమని వచ్చిన మహిళను పూజారి హత్యచేశాడు. మహిళ వద్ద నగల కోసం ...
ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.