Home » Crime News
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎలుకల మందు పెట్టి చెల్లెలిని అక్క హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది
హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఉదంతం మిస్టరీగా మారింది గోవా వెళ్లిన తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి తన శరీరంలోని అవయవాలు దొంగిలించారంటూ డ్రైవర్ శ్రీనివాస్ చెప్పడం
ఓ మహిళ..తన కొడుకు వరుసయ్యే బాలుడిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని యుద్ధం సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ..
రాత్రి కాగానే అసలు అవతారం ఎత్తుతాడు. దొంగతనాలకు దిగుతాడు. తాళాలు వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడి కన్ను పడిందా? ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే.
హైదరాబాద్ లోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో దుర్గ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు
గోదాములోని క్రింది భాగంలో విద్యుత్ బోర్డులు, ఫ్యూజ్ లు అమర్చిన చోట లభించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు.. విద్యుత్ బాక్స్ లో అమర్చిన ఫ్యూజ్ లలో ఒక ఫ్యూజ్ లేకపోవడం గమనించారు.
దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పబ్లిక్ టాయిలెట్ లో మహిళపై అత్యాచారానికి..(Rape In Public Toilet)
గురువారం రాత్రి 150 మందికి పైగా దుండగులు గుంపుగా వచ్చి ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్బాబా నగర్ కిషన్బాగ్లో కలకలం రేపిన మైనర్ బాలికపై అత్యాచారం కేసుని పోలీసులు చేధించారు.