Home » Crime News
నకిలీ బస్ పాసులు సృష్టించి.. భారీగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాదాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేశాడు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది.
కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దంపతులు సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలం గట్టు విషయంలో జరిగిన గొడవలో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్(19) ను గుర్తు తెలియని వ్యక్తులు..
అధికార పార్టీ నేతలం మాకు మీరు ఎదురు చెప్తారా అంటూ మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన
తన భర్త మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. గతి లేని పరిస్థితుల్లోనే తన భర్తను చంపేశానని నేరాన్ని ఒప్పుకుంది.
చిత్తూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడిది. మూడో భార్య ఫిర్యాదుతో అతగాడి బాగోతం బట్టబయలైంది.
తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది.