Home » Crime News
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.
14 ఏళ్ల బాలికను యువకుడు కిడ్నాప్ చేసి ఆపై చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు.
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జనాల నుంచి డబ్బుపోగు చేసుకున్న ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ అనంతరం బోర్డు తిప్పేసింది.
చిన్న విభేదాలు.. కత్తుల దాడి వరకు వెళ్తున్నాయి. నగరంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకులపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు
ఫ్ట్ లో ఇరుక్కుని పనిమనిషి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన షేక్పేట్ లక్ష్మినగర్ లో చోటుచేసుకుంది. ఇంటిలోని మూడో అంతస్తులో లిఫ్ట్ లో ఇరుక్కుని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది
టీసీఎస్లో పనిచేసే శ్రీకాంత్.. ఒక గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపిస్తే.. మరో గదిలో అతని భార్య, కూతురు ప్రాణాలు లేకుండా కనిపించారు. వారి నుదుటన...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాగేశ్వరరావు అతని ముగ్గురు కుమారులపై కత్తులు, బరిశెలతో ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేశారు. మంత్రాల నెపంతో నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యలు చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదంతం అయింది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.