Home » Crime News
భారత్ లోకి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు పాకిస్తాన్ భారీ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి ఆపై కత్తులతో దాడి చేశారు
విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ల పై స్థానికంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు
ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు.
అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ - భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది
ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని మామల్లాపురంలో "ఇండియన్ కాటేజ్ ఎంపోరియం" పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు