Home » Crime News
ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు.
అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ - భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది
ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని మామల్లాపురంలో "ఇండియన్ కాటేజ్ ఎంపోరియం" పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు
గుంటూరు జిల్లా మేడికొండూరులో సెప్టెంబర్ 2021లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు
ఇద్దరు వృద్ధుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో ఒక వృద్ధుడిని మరొక వృద్ధుడు గాజు ముక్కతో పొడిచి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసారు