Home » Crime News
గుంటూరు జిల్లా మేడికొండూరులో సెప్టెంబర్ 2021లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు
ఇద్దరు వృద్ధుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో ఒక వృద్ధుడిని మరొక వృద్ధుడు గాజు ముక్కతో పొడిచి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసారు
ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట మెడికల్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది
కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది
నకిలీ వైద్య సెరిటిఫికేట్లు సృష్టించి.. 20 ఏళ్లుగా వైద్యుడిగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు