Home » Crime News
ఆగస్టు 27న పెళ్లి.. సెప్టెంబర్ 26న హత్య. నిండునూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానంటూ పెళ్లిపందిట్లో బాసలు చేసిన భర్త.. నెలరోజుల్లోనే కిరాతకుడిగా మారాడు.
పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు..
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బీరువాలో దాచిన సొమ్ములో కొంత నగదును నూజివీడు స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు కాజేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.
మైసూర్ సమీపంలో ఓ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ జరిగింది.
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి
అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో...ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.