Crime News

    చత్తీస్ ఘడ్ లో పరువు హత్య : విషమిచ్చి చంపి, కాల్చివేసిన బంధువులు

    October 12, 2020 / 11:48 AM IST

    chhattisgarh:చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. బంధువులు అయ్యే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసి తగల బెట్టారు. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లో పక్క, పక్క ఇళ్లల్లో ని�

    కాపురంలో చిచ్చు పెడుతోందని అత్తపై దాడి చేసిన కోడలు

    October 9, 2020 / 01:14 PM IST

    Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోస�

    కర్ణాటకలో పరువు హత్య…గొంతుకు బెల్టు బిగించి…….

    October 8, 2020 / 04:35 PM IST

    Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు

    Child Pornography చూసిన 261 మంది పై కేసు నమోదు…41 మంది అరెస్ట్

    October 6, 2020 / 03:46 PM IST

    Child Pornography Crime News : దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో కేరళ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 268 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. వీరిలో 41 మందిని అరెస్ట్ చేశారు. కేరళ సైబర్ క్రైమ్ సెల్ వారి లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరాల�

    మైనర్ బాలికపై అత్యాచారం….హత్యా యత్నం…. ఖమ్మంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

    October 6, 2020 / 12:24 PM IST

    Telangana: ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి….. ప్రతిఘటించిందని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టు కధలు అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు ఆ కామాంధుడు. కామాంధ�

    Kamareddy యువకుల వద్దకు కూతుళ్లను పంపిన తల్లి..అందులో ఒకరు మైనర్

    October 3, 2020 / 09:42 AM IST

    Kamareddy : సభ్య సమాజం తలదించుకొనే ఘటన. అమ్మతనానికే మాయని మచ్చ. కన్న కూతుళ్లను బలవంతంగా..యువకుల వద్దకు పంపించేది. వక్రబుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసేసింది. అందులో ఒకరు మైనర్ కావడం ఇప్పుడా జిల్లాలో కలకలం రేపుతోంది. యువకుల్లో ఒకరు కానిస్టేబుల్

    13 ఏళ్ల అమ్మాయిపై కజిన్ అత్యాచారం, బలవంతంగా అబార్షన్

    October 2, 2020 / 10:41 PM IST

    Crime News: పంజాబ్ లోని చండీఘడ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 18 ఏళ్ళ కజిన్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మైనర్ బాలిక గర్భం ధరించటం ఇష్టం లేని యువకుడి తల్లి తండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని పట్టు బట�

    లాక్‌డౌన్‌లో బిజినెస్ దెబ్బతింది. డబ్బుకోసం మగ వ్యభిచారిగా మారాడు. అక్కడా దెబ్బతిన్నాడు

    September 30, 2020 / 09:09 PM IST

    Male Prostitution: బిజినెస్‌మేన్ కాలేకపోయాడు. మగ వ్యభిచారి కావాలనుకున్నాడు. చివరకు ఈ ప్రయత్నమూ, అతనికి 15 లక్షల లాస్ చేసింది. లాక్‌డౌన్ దెబ్బకు అతని బిజినెస్ ఆగిపోయింది. అప్పుడే కొందరు పరిచయమైయ్యారు. నువ్వు అందగాడివి. మంచి బాడీ ఉంది. నీలాంటివాళ్లతో పొందు

    ఇంటర్వ్యూకి 24 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పిలిచాడు, లోపలికి వెళ్లగానే ఎండ్వాంటేజ్ తీసుకున్నాడు

    September 30, 2020 / 08:09 PM IST

    Crime & Rape news : ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. లాక్ డౌన్ టైంలో ఉద్యోగం పోయింది. తనకే ఉద్యోగం లేదు మరొకరికి ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన ఓ అమ్మాయి అతడి ట్రాప్‌లో పడింది. ఓ రోజు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాడు. అదే అవకాశం చేసుకుని ఆమెపై అఘాయ�

    పప్పు గుత్తితో భర్తను హత్య చేసిన భార్య…….ప్రియుడికోసం

    September 22, 2020 / 05:22 PM IST

    AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రి�

10TV Telugu News