Home » Crime News
తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చ�
హైదరాబాద్లో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. తమకు తెలియకుండానే.. అకౌంట్ల నుంచి డబ్బులు మాయం అయినట్లు బాధితులు గుర్తించారు. అవసరాల కోసం నాలుగు డబ్బులను బ్యాంకు ఖాతాల్లో దాచుకుందామనుకునే వారు కూడా కలవరపడే పరిస్థితి. ఎలా జరిగిందని బ�
eve teaser beaten : మహిళపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై వెళుతుంటే..టీజ్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతోంది. స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తూ..రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమిస్తున్నాంటూ..అదేరకంగా వేధిస్తుండడంతో తట్ట�
Man Commits Suicide for Girlfriend: ప్రేమంటే ప్రాణం ఇవ్వడం.. ప్రేమించడం అంటే ఒకరు లేకుండా మరొకరు ఉండలేకపోవడం అంటారు కదా? అదే మాటలను నిజం చేశాడు ఓ యువకుడు. ప్రేమంటే ఫాలోయింగ్లు, గంటలకొద్దీ మాట్లాడుకోవడం, సరదాలు, షికార్లే కాదు ప్రేమంటే ప్రాణం ఇచ్చేంత తెగింపు.. ఆత్మహ�
Man arrested for Own kidnapping : ముంబై లోని అంధేరి ప్రాంతంలో నివసించే జితేంద్ర కుమార్ యాదవ్(30) ని గుర్తు తెలియని కిడ్నాపర్లు బుధవారం, అక్టోబర్21న కిడ్నాప్ చేసారు. అతడ్ని ఒక కుర్చీలో తాళ్లతో కట్టేసారు. ప్రాణాలతో విడిచి పెట్టాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ�
Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15 వేల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. నందులపేటకు చెందిన రఫీ వద
ఒడిశాలోని కటక్లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. అత్యంత క్రూరంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికపై దారుణానికి పాల్పడ్డారు ఆ నీచులు ఇద్దరు. వివరాలల్లోకి వెళ్తే.. పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి చెప్పినదాని ప్రక
chhattisgarh:చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. బంధువులు అయ్యే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసి తగల బెట్టారు. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లో పక్క, పక్క ఇళ్లల్లో ని�
Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోస�
Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు