Home » Crime News
ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని ఉలందూరు పేటలో నివాసం ఉం�
అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేరుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన సంబంధానికి..ఆనందానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో భర్తనే చంపేసిం�
నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం
ఓ వైపు భారతదేశాన్ని కరోనా గడగడలాడిస్తుంటే..మరోవైపు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్యసమాజం తలదించుకొనేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. వరుసకు పినతండ్రి అయిన..ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పా�
ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హత్యాయత్నం చేసింది. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ మైకం.. మర్డర్లకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను
బాయ్ ఫ్రెండ్తో ఉండగా..తల్లి చూసింది. అంతే ఒక్కసారిగా వణికిపోయింది బాలిక. ఏం చేస్తారో..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడింది. ఒక్క క్షణం ఆలోచించకుండా..కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్పై నుంచి కిందకు దూకింది. అయితే..ప్రాణాపాయం
మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప
హైదరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట దారుణ హత్యల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అభం..శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 08వ తేదీ బుధవారం దారుణం జరిగింది. పహాడీషరీఫ్ పీఎ