Home » Crime News
బాయ్ ఫ్రెండ్తో ఉండగా..తల్లి చూసింది. అంతే ఒక్కసారిగా వణికిపోయింది బాలిక. ఏం చేస్తారో..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడింది. ఒక్క క్షణం ఆలోచించకుండా..కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్పై నుంచి కిందకు దూకింది. అయితే..ప్రాణాపాయం
మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప
హైదరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట దారుణ హత్యల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అభం..శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 08వ తేదీ బుధవారం దారుణం జరిగింది. పహాడీషరీఫ్ పీఎ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్�
ఆర్థిక ఇబ్బందులు..క్షణికావేశాలు..ఇతరత్రా రీజన్స్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని చిన్నారులను కూడా చంపేస్తున్నారు పేరెంట్స్. సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి..ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేస�
ఓ తండ్రి చేసిన పొరపాటు..చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లో అల్లరి చేష్టలు..ముద్దు ముద్దు మాటలు వినిపించకుండా పోయాయి. కన్నతల్లి దండ్రుల రోదన వర్ణానాతీతంగా ఉంది. తన పొరపాటుకు కొడుకు బలయ్యాడని ఆ తండ్రి గుండెలు అలిసేలా ఏడుస్తున్నాడు. �
హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక హెల్త్ కండీషన్పై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి క్రిటికల్గానే ఉందని..పలు ఆపరేషన్లు చేయాల్సి ఉందని వెల్లడించా�
బెంగళూరు లో నలుగురు యువకులు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి చోరీలు, దోపిడీల బాట పట్టి కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్పాష, హాసన్ జిల్లాకు చెందిన లోకేశ్లను పీణ్య పోలీసులు ఆద
హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మౌలాలీ ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అధికారలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇది
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. మద్యం మత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. జనవరి 27వ తేదీ ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన మరిచిపోక ముందే మరో యాక్సిడెంట్ చోటు చేసు